మహిళలకు రక్షణ కల్పించాలి: లాయర్లు

78பார்த்தது
కోల్ కతాలో పీజీ విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని చిలకలూరిపేట బార్ అసోసియేషన్ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిలకలూరిపేట కోర్టు ప్రాంగణంలో మంగళవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లాయర్లు బాయ్ కాట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే మత్తు పానీయాలను, పోర్న్ సైట్స్ ను నిషేధించాలని, మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி