అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయాలి: ఆంధ్రప్రదేశ్ రైతు సంఘo

85பார்த்தது
గుంటూరు జిల్లా పెదనందిపాడులో బుధవారం రైతు, కౌలు రైతుల రుణాలు మంజూరు చేయాలని కోరుతూ రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జీడీసీసీ కార్యాలయం వద్ద రైతులు నిరసన చేపట్టారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా రైతు సంఘ కార్యదర్శి అజయ్ కుమార్ మాట్లాడుతూ వారం రోజుల్లో రైతులకు రుణాలు ఇవ్వకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు. జిల్లా సహాయ కార్యదర్శికొత్త వెంకటశివరావు, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி