ఓర్వకల్లులో పర్యటించనున్న సీఎం

79பார்த்தது
ఓర్వకల్లులో పర్యటించనున్న సీఎం
సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనలో మార్పు చోటు చేసుకుంది. శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి పుచ్చకాయలమడలో పర్యటించాల్సి ఉండగా.. షెడ్యూల్ మారింది. ఓర్వకల్లులో పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.

தொடர்புடைய செய்தி