పొన్నూరులో 3-కె రన్ నిర్వహించిన మునిసిపల్ అధికారులు

74பார்த்தது
గుంటూరు జిల్లాలోని పొన్నూరులో నందు ఆదివారం స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా పొన్నూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు మునిసిపల్ సిబ్బందితో కలిసి 3కె రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி