లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే

60பார்த்தது
అమరావతి మండల పరిధిలోని మల్లాది గ్రామంలో బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పర్యటించారు. లోతట్టు ప్రాంతంలో ఉన్న పంట పొలాలను ఆయన పరిశీలించారు. బుధవారం మిరప, నారు సాగు చేస్తున్న రైతులను ఎమ్మెల్యే భాష్యం కలిశారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி