బాధితులకు ఆహారం పంపిణీకి ఏర్పాట్లు

56பார்த்தது
విజయవాడలోని వరద బాధితులకు ఆహారం పంపిణీకి అమరావతి మండలంలోని ధరణికోట గ్రామానికి చెందిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు దండా నాగేంద్ర ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేశారు. పలు ట్రాక్టర్ల ద్వారా ఆహారాన్ని నేరుగా బాధితులకు అందించడానికి సిద్ధం చేశారు. నాగేంద్ర ను ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు.

தொடர்புடைய செய்தி