జనావాసాల మధ్య భారీ కొండచిలువ

65பார்த்தது
అచ్చంపేట మండల పరిధిలోని రోకలిగుంటవారిపాలెంలో బుధవారం రాత్రి భారీ కొండచిలువ సంచరించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. రోజూ గ్రామంలో సంచరిస్తూ కనిపించిన కోళ్లను తింటూ జనవాసాల మధ్య తిరగడంతో స్థానికులు గమనించారు. కొందరు వ్యక్తులు అక్కడికి చేరుకొని కొండచిలువను చంపినట్లు స్థానికులు తెలిపారు.

தொடர்புடைய செய்தி