మంగళగిరి: ఏసీలు చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్

73பார்த்தது
మంగళగిరి: ఏసీలు చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్
యువత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి తమ విలువైన భవిష్యత్తును పాడు చేసుకోకూడదని రూరల్ ఎస్ఐ వెంకట్ కోరారు. మంగళగిరి మండలం నవలూరుకి చెందిన మహమ్మద్ సుహేల్ అహ్మద్ ఏసీలు చోరీ చేస్తుంటాడు. ఈ క్రమంలో చినకాకానిలో మంగళవారం అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నిందితుడి నుంచి దొంగిలించిన ఏసీ, దానికి వాడినటువంటి సామాగ్రి మిషనరీ, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி