పేదవానికి న్యాయం చేయటమే కూటమి లక్ష్యం: యరపతినేని

81பார்த்தது
ప్రతి పేదవానికి న్యాయం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. శనివారం పిడుగురాళ్ల టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో హత్యా రాజకీయాల కుట్రలు, కుతంత్రాలతో పరిపాలన కొనసాగించారన్నారు. రూ. లక్షల కోట్లు అప్పుచేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారన్నారు. చంద్రబాబు సమర్థవంతంగా పరిపాలన కొనసాగిస్తున్నారు.

தொடர்புடைய செய்தி