తాగునీటి పైపులైను లీకులు వినూత్న రీతిలో నిరసన

76பார்த்தது
ఈ పైపు లైన్ ఎవరిది రైల్వేదా, లేక నగరపాలక సంస్థకు చెందినదా. తాగునీరు కలుషితం అయితే బాధ్యత ఎవరిది. అంటూ గుంటూరు మూడు వంతెనల వద్దబుధవారం ప్లకార్డు ప్రదర్శన ఏర్పాటు చేశారు. పైపులైను లీకైన విషయంపై గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ పైపులైన తమది కాదంటూ కార్పొరేషన్ వివరణ ఇచ్చింది. అయినా లీకులు కొనసాగుతుండడంతో గుంటూరు నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி