గుంటూరు జీజీహెచ్ లో శిశువును అపహరించిన మహిళ

64பார்த்தது
గుంటూరు జీజీహెచ్ లో శిశువును అపహరించిన మహిళ
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన మగ శిశువు చోరీకి గురయ్యాడు. ఈ ఘటనపై కొత్తపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గోరంట్ల గ్రామానికి చెందిన నసీమా సోమవారం తెల్లవారు జామున మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో ఓ గుర్తు తెలియని మహిళ నసీమా దగ్గరకు వచ్చి బాబు బాగున్నాడు మా ఆయనకు చూపించుకొని వస్తానని వెళ్లి తిరిగి రాలేదని' తెలిపారు. దీంతో నసీమా పోలీసులను సంప్రదించారు.

தொடர்புடைய செய்தி