చిలకలూరిపేటలో కొత్త బస్సులు ప్రారంభం

80பார்த்தது
చిలకలూరిపేట పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు నాలుగు కొత్త బస్సులను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకువస్తోందన్నారు. రెండు ఇంద్ర బస్సులు, రెండు పల్లె వెలుగు బస్సులను ప్రారంభించామని చెప్పారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చేందుకు కొత్త బస్సులను ఏర్పాటు చేశామన్నారు.

தொடர்புடைய செய்தி