వరద బాధితులకు అలర్ట్

85பார்த்தது
వరద బాధితులకు అలర్ట్
విజయవాడ వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నట్లు కలెక్టర్ సృజన తెలిపారు. 2,740 మంది ఖాతాదారుల దరఖాస్తులు పరిష్కరించామన్నారు. రూ.148.22 కోట్ల రుణాలు ఇచ్చామని కలెక్టర్ అన్నారు. ముంపు నష్ట పరిహారం నమోదుకు నేడు, రేపు అవకాశం ఉందన్నారు. ఎవరైనా నమోదు చేసుకోకపోతే సచివాలయాలను సంప్రదించి ఎన్యూమరేషన్ చేయించుకోవాలన్నారు. సోమవారం తుది జాబితా విడుదల చేస్తామన్నారు.

தொடர்புடைய செய்தி