ఇవాళ అకౌంట్లోకి రూ.25 వేలు

82பார்த்தது
ఇవాళ అకౌంట్లోకి రూ.25 వేలు
ఇవాళ వరద బాధితుల అకౌంట్లోకి ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం జమ చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మందికి రూ.597 కోట్ల మేర ప్రభుత్వం నగదు పంపిణీ చేయనుంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో బాధితులకు సీఎం చంద్రబాబు పరిహారం అందించనున్నారు. ఇళ్లు నీట మునిగిన వారికి రూ.25 వేలు, మొదటి, ఆపై అంతస్తుల్లో ఉండే వారికి రూ.10 వేలు, వాహనాలు, పంటలు, దుకాణాలు, తోపుడు బండ్లు నష్టపోయిన వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది.

தொடர்புடைய செய்தி