వరంగల్ ఎంజీఎం ఆస్పత్రితో చికిత్స పొందుతున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచినట్లు ఆదివారం మట్టెవాడ సీఐ తుమ్మ గోపి తెలిపారు. కాలికి గాయం చికిత్స కోసం ఈనెల 7న ఎంజీఎం ఆస్పత్రికి స్వతహాగా వచ్చిన వ్యక్తి చికిత్స పొందుతూ 21వ తేదీన మృతి చెందినట్లు ఎంజీఎం వైద్యులు ధ్రువీకరించినట్లు పేర్కొన్నారు. వివరాలకై 87126 85117, 87126 85090, ల్ 87126 85005 నంబర్లో సంప్రదించాలని తెలిపారు.