దసరా తరువాత నిరవధిక బంద్ కు డిగ్రీ కళాశాలల నిర్ణయం

హుజురాబాద్: గత 2 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల కాకపోవడంతో డిగ్రీ కళాశాలల రాష్ట్ర అసోసియేషన్ నిర్ణయం మేరకు దసరా సెలవులు పూర్తి అయినా కళాశాలలు తెరవకూడదని నిర్ణయించామని ప్రైవేటు డిగ్రీ కళాశాలల సంఘం అధ్యక్షులు శ్రీ వేంకటేశ్వర రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దసరా లోపు ఫీజు బకాయిలపై ముఖ్యమంత్రి నుండి స్పష్టమైన హామీ రావాలన్నారు.

தொடர்புடைய செய்தி