రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోంది: జగన్

58பார்த்தது
రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోంది: జగన్
AP: రాష్ట్రంలో మాఫియా రాజ్యం, అవినీతి పాలన నడుస్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. సీఎం చంద్రబాబు పాలనలో డైరెక్టు టు బెనెఫిట్ జగన్ లేదన్నారు.. దోచుకో, తినుకో, పంచుకో అనేది చంద్రబాబు పాలనలో ఉంది అన్నారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, అధికారంలోకి వచ్చి 6 నెలలు అయినా సూపర్ 6 మాటే లేదన్నారు. బడ్జెట్ ప్రవేశపెడితే ప్రజలు సూపర్ సిక్స్ పథకాలు అడుగుతారని విమర్శించారు.

தொடர்புடைய செய்தி