సుప్రీం కోర్టును ఆశ్రయించిన గ్రూప్‌-1 అభ్యర్థులు

75பார்த்தது
సుప్రీం కోర్టును ఆశ్రయించిన గ్రూప్‌-1 అభ్యర్థులు
తెలంగాణలోని గ్రూప్‌-1 పరీక్ష అభ్యర్థులు శుక్రవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జీవో 29ని రద్దు చేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. తీర్పు వెలువడే వరకు పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. జీవో 55ని అమలు చేయాలని కోరినా సీఎం పట్టించుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி