కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మాజీ సీఎం జగన్

67பார்த்தது
కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మాజీ సీఎం జగన్
AP: కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. తాడేపల్లిగూడెంలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. 'రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోంది. చంద్రబాబు హయాంలో కూడా ఉన్నది అదే లిక్కర్, వైసీపీ హయాంలో కూడా అదే లిక్కర్ ఉంది. గత ప్రభుత్వంలో నాసిరకం మద్యం విక్రయించారని ప్రచారం చేశారని, ఇప్పుడు మాత్రం నాణ్యమైన లిక్కర్ అంటూ కూటమినేతలు ప్రచారం చేస్తున్నారు.' అని మండిపడ్డారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி