సమంతకు అరుదైన గౌరవం

స్టార్ హీరోయిన్ సమంతకు అరుదైన గౌరవం దక్కింది. అబుదాబి వేదికగా జరిగిన ఐఫా-2024 వేడుకల్లో సమంత ‘ఉమెన్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారాన్ని దక్కించుకున్నారు. బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ చేతుల మీదుగా ఆమె పురస్కారాన్ని అందుకున్నారు. ఈ ఈవెంట్‌లో సమంత స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. కాగా, ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ‘ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా’ అవార్డును సొంతం చేసుకున్నారు.

தொடர்புடைய செய்தி