ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం

54பார்த்தது
ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం
హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున ఫంక్షన్ హాల్ లో వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు అధ్యక్షతన ఐనవోలు మండల పరిధిలోని బూత్ ఇన్చార్జిలు, బూత్ కన్వీనర్ల, ముఖ్య నాయకులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథులుగా వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య, స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி