సమావేశంలో పాల్గొన్న కొండేటి

62பார்த்தது
సమావేశంలో పాల్గొన్న కొండేటి
వరంగల్ - నల్గొండ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా 03, 14 వ డివిజన్ డివిజన్, 43 వ డివిజన్లలో రాష్ట్రా ఎస్సీ మోర్చా నాయకులు బన్న ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల బూత్ స్థాయి సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ హాజరయ్యారు. మన అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి గెలిపించాలని దిశానిర్దేశం చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி