జర్నలిస్టులకు తక్షణమే డబుల్ బెడ్ రూంలు కేటాయించాలి

83பார்த்தது
గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ పరిధిలో పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో జర్నలిస్టులు సమావేశమై తమ కార్యచరణ ప్రకటించారు. గత ప్రభుత్వం తమను విస్మరించిందని, ఈ ప్రభుత్వమైనా తమ పట్ల చిత్తశుద్ధితో ఉండి తమకు ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி