జూలై 6 వ తేదీ నుంచి 21 వ తేది వరకు జరగనున్న శ్రీ భద్రకాళి శాకంభరీ నవరత్రోత్సవాల కరపత్రాలను బుధవారం భద్రకాళి దేవాలయ ప్రాంగణంలో పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి భద్రకాళి అమ్మవారి ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శేషుభారతి, అర్చకులు, తదితరులు పాల్గొన్నారు.