హనుమకొండ లో 38 పందులు చోరీ

54பார்த்தது
హనుమకొండ లో 38 పందులు చోరీ
హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని 38 పందులు చోరీకి గురయ్యాయి. దీన్ దయాళ్ నగర్ కు చెందిన ఎల్లేశలేశ్ తెల్లపందుల ఫామ్ నిర్వహిస్తున్నాడు. ఈనెల 15న రాత్రి హైదరాబాద్ కు చెందిన దొంగలు వ్యాన్ లో వచ్చి ఎల్లేశ్ ఫామ్ నుంచి పందులను చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేసి, మంగళవారం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, కొన్ని పందులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

தொடர்புடைய செய்தி