హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని 38 పందులు చోరీకి గురయ్యాయి. దీన్ దయాళ్ నగర్ కు చెందిన
ఎల్లేశలేశ్ తెల్లపంద
ుల ఫామ్ నిర్వహిస్తున్నాడు. ఈనెల 15న రాత్రి హైదరాబాద్ కు
చెందిన దొంగలు వ్యాన్ లో వచ్చి
ఎల్లేశ్ ఫామ్ నుంచి పందులను చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేసి, మంగళవారం ముగ్గురు నిందితు
లను అరెస్ట్ చేసి, కొన్ని పందులను
స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.