సీఎంను సన్మానించిన కడియం

70பார்த்தது
సీఎంను సన్మానించిన కడియం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాలో పలు అభివృద్ధి పనులను సందర్శించేందుకు వరంగల్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరియు ఎంపీ కావ్య శనివారం ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி