గ్రాడ్యుయేట్స్ ఆలోచన చేయాలి

74பார்த்தது
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం పామూనూరు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఓటర్స్ తో ముచ్చటించారు. ఓటర్లకు గతంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. విద్యావేత్త ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డికి ఎన్నికలు అవకాశం ఇవ్వాలంటూ రాజయ్య కోరారు.

தொடர்புடைய செய்தி