విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

76பார்த்தது
హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు మరియు యూనిఫామ్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. శనివారం ముఖ్యఅతిథిగా ఎంపీపీ సోమిరెడ్డి హాజరై విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி