ప్రజలంతా సభిక్షంగా ఉండాలి

76பார்த்தது
ప్రజలంతా సభిక్షంగా ఉండాలి
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు మంచాల ఎల్లయ్య హాజరయ్యారు. అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ స్వామివారిని దర్శించుకున్నారు.

தொடர்புடைய செய்தி