చిల్పూర్ ఆలయంలో భక్తుల కోలాహలం

73பார்த்தது
జనగామ జిల్లా చిల్పూర్ గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల కొలహలం నెలకొంది. శనివారంను పురస్కరించుకుని భక్తులు ఆలయానికి తరలివచ్చారు. అర్చకులు సైతం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేపట్టి హారతి సమర్పించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.

தொடர்புடைய செய்தி