30న మండల సర్వసభ్య సమావేశం

62பார்த்தது
30న మండల సర్వసభ్య సమావేశం
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 30న నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎంపీడీవో ఉమాదేవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు నిర్వహించే సమావేశానికి ఎంపీటీసీలు, ప్రత్యేక అధికారులు, మండలాధికారులు హాజరు కావాలని ఆమె ఒక ప్రకటనలో కోరారు.

தொடர்புடைய செய்தி