వేధింపులు భరించలేక వ్యక్తి ఆత్మహత్యాయత్నం

2216பார்த்தது
వేధింపులు భరించలేక వ్యక్తి ఆత్మహత్యాయత్నం
తొర్రూర్ మండలం కొమ్మనపల్లి శివారు కపుర్యతండాకు చెందిన భీముడు అనే వ్యక్తి ఎక్సైజ్ అధికారుల వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం వారు తెలిపిన వివరాల మేరకు 9 సంవత్సరాల క్రితం నమోదైన ఎక్సైజ్ కేసును ఇప్పుడు వెలికి తీసి 50 వేల రూపాయల లంచం డిమాండ్ చేస్తూ ఎక్సైజ్ అధికారులు భౌతిక దాడులు చేస్తూ వేధింపులకు పాల్పడడంతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు వివరించారు.

தொடர்புடைய செய்தி