చరితపై చెరగని ముద్ర మాజీ ప్రధాని పివి

57பார்த்தது
చరితపై చెరగని ముద్ర మాజీ ప్రధాని పివి
చరితపై చెరగని ముద్ర మాజీ ప్రధాని పివి నరసింహారావు అని పలువురు కాంగ్రెస్ నాయకులు అన్నారు. శుక్రవారం జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పల మండల కేంద్రంలో భారత మాజీ ప్రధాని పివి నర్శింహ రావు జయంతి వేడుకల్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముందుగా పివి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

தொடர்புடைய செய்தி