ఫ్యామిలీప్యాక్ బిర్యానీలో బొద్దింకలు

56பார்த்தது
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని ఎస్ ఎస్ కింగ్స్ వే ఫ్యామిలీ దాబాలో ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ భోజనం చేస్తుండగా బిర్యానీలో బొద్దింకలు నల్లులు ఉడికిపోయి కుళ్ళిపోయి కనిపించాయి. కస్టమర్ మేనేజ్మెంట్ను మందలించగా ఇక్కడ ఇలాగే ఉంటుంది మీరు ఎవరికైనా చెప్పుకోండి ఇష్టం ఉంటే తినండి లేదంటే వెళ్లిపోండి అని బదులిచ్చాడు కస్టమర్ ఫుడ్ కమిషనర్ ఆఫీసుకు ఫోను చేస్తే లిఫ్ట్ చేయడం లేదని వారు వాపోయారు.

தொடர்புடைய செய்தி