పట్టభద్రులు ఓటు హక్కును పరిశీలించుకోవాలి: కలెక్టర్

62பார்த்தது
పట్టభద్రులు ఓటు హక్కును పరిశీలించుకోవాలి: కలెక్టర్
ఖమ్మం-నల్గొండ-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు నమోదు చేసుకున్న పట్టభద్రులు తమ ఓటు హక్కును పరిశీలించుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో నమోదు చేసుకున్న పట్టభద్రులకు ఓటు స్లిపులు అందించామని, ఓటరు స్లిప్ అందని పట్టభద్రులు https: //ceotelangana. nic. in వెబ్ సైట్ లో తమ ఓటును పరిశీలించుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி