రైతును బికారిగా మార్చారు: గోవింద్ నాయక్

79பார்த்தது
రైతును బికారిగా మార్చారు: గోవింద్ నాయక్
రైతును కేసిఆర్ రాజును చేస్తే సిఎం రేవంత్ రెడ్డి అదే రైతును బికారిగా మారుస్తున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ గోవింద్ నాయక్ అన్నారు. శనివారం ములుగు మండలం బరిగలోనిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో ఆయన మాట్లాడారు. సందర్భంగా రైతులు తమ పంటను కొనుగోలు చేయడం లేదని, తేమ శాతం ఉందని సాకు చూపుతున్నారని అన్నారు. కొనుగోలు చేస్తున్న వడ్లలో తరుగు తీస్తున్నారని తమ దృష్టికి తీసుకొచ్చారని అన్నారు.

தொடர்புடைய செய்தி