ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ములుగు జిల్లా డేఎస్పీ శబరీశ్ అన్నారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో శనివారం ఎస్పీ చేతులమీదుగా సైబర్ హైజీన్ అనే పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. జిల్లాలోని అన్ని ప్రధాన కూడళ్ల వద్ద, ఆర్టీసీ బస్టాండ్ వద్ద, ప్రభుత్వ ఆఫీసుల వద్ద బేక్సైబర్ హైజీన్' పోస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.