జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత

50பார்த்தது
జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఎండల తీవ్రత కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేశారు. శనివారం పలు మండలాల్లో 42 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయిందనీ అన్నారు. ఇది గత సంవత్సరం కంటే మూడు డిగ్రీలు ఎక్కువగా ఉందన్నారు. రాబోయే నాలుగు రోజులపాటు పలు మండలాల్లో 42 నుండి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయి ఎండ తీవ్రత ఉంటుందన్నారు. మధ్యాహ్నం వేళలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వారు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி