మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం బొజ్జన్నపేట గ్రామంలో ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఓ ఇల్లు కరెంటు వైర్లు షార్ట్ సర్క్యూట్ అయి పూర్తిగా మంటలలో దగ్ధమైంది. వెంటనే ఇంటి యజమానులు స్థానికులు నీటి సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేసిన మంటలు అదుపులోకి రాకపోయేసరికి ఇంట్లో ఉన్న వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.