ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి

73பார்த்தது
ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి
పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర నాయకులు కప్పర ప్రసాద్ రావు, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ఉమారాణి, ప్రముఖ న్యాయవాది భైరవబట్ల చక్రదర్ లు కోరారు. గురువారం కొమరవెల్లి మండలంలోని పలు గ్రామాలలో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు బూర్గోజు నాగరాజు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி