అభివృద్ధి పనుల కోసం మంత్రిని కలిసిన ప్రజాప్రతినిధి

69பார்த்தது
అభివృద్ధి పనుల కోసం మంత్రిని కలిసిన ప్రజాప్రతినిధి
హైదరాబాద్ లోని తన నివాసంలో రాష్ట్రమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని జనగాం నియోజకవర్గం దూలిమిట్ట మండలం ఎంపిటిసి సభ్యురాలు ఇస్లావత్ నమ్మకు కల్సి తమ గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. శనివారం తమ గ్రామస్తులతో కల్సిన ఆమె కొండాపూర్, హనుమతండ, దుబ్బతండా, రెడ్యానాయక్ తండ, కూటిగల్ గ్రామాలలో అభివృద్ధి పనులకు నిధులు అలాగే హనుమతండలో వోల్టేజి ప్రాబ్లం తీర్చేందుకు సబ్ స్టేషన్ నిర్మాణం చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி