మున్సిపల్ వార్డు ఆఫీసర్ల నూతన కమిటీ ఎన్నిక

62பார்த்தது
మున్సిపల్ వార్డు ఆఫీసర్ల నూతన కమిటీ ఎన్నిక
మరిపెడ పట్టణ కేంద్రంలో శుక్రవారం మున్సిపల్ వార్డు ఆఫీసర్ల సమావేశం జరిగింది. సమావేశం అనంతరం వార్డు ఆఫీసర్లు నూతన కమిటిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వార్డు ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడుగా గుర్రాల రాములు, ఉపాధ్యక్షుడుగా వెంకట నారాయణ, ప్రధాన కార్యదర్శి బోడ మంగిలాల్, కోశాధికారిగా టీ. రాధిక లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మున్సిపల్ వార్డు ఆఫీసర్లు ఉన్నారు.

தொடர்புடைய செய்தி