ఎన్నడూ లేనివిధంగా అణచివేత

53பார்த்தது
ఎన్నడూ లేనివిధంగా అణచివేత
మావోయిస్టులకు పెట్టనికోటలా ఉన్న ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో కొంతకాలంగా భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ‘ఆపరేషన్‌ కగార్‌’ పేరుతో వరుస దాడులు చేస్తున్నాయి. ఈ ఏడాది మొదటి 6 నెలల్లోనే 120 మంది వరకు మావోయిస్టులు చనిపోయారు. ఇప్పటివరకు 150 మంది చనిపోయారు. 250 మందికిపైగా పోలీసుల ఎదుట లొంగిపోగా, మరో 223 మంది అరెస్టయ్యారు.

தொடர்புடைய செய்தி