తిరువనంతపురంలో ఉద్రిక్తత(వీడియో)

74பார்த்தது
కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి స్థానిక మున్సిపాలిటీ సరైన చర్యలు తీసుకోలేదని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈ క్రమంలో మున్సిపాలిటీ భవనాన్ని కాషాయ నేతలు చుట్టు ముట్టారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు జల ఫిరంగులను ఉపయోగించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி