ఓటర్ జాబితాపై సవరణలు ఈనెల 21 వరకు: ఎమ్మార్వో

76பார்த்தது
ఓటర్ జాబితాపై సవరణలు ఈనెల 21 వరకు: ఎమ్మార్వో
నమోదైన ఓటర్ జాబితాపై తప్పొప్పులు, సవరణలను ఈనెల 21వ తేదీలోగా సరిచేసుకోవాలని తహశీల్దార్ సరిత గురువారం తెలిపారు. మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల 2024 ఓటర్ల జాబితాపై రాజకీయ పార్టీల నాయకుల, పంచాయతీ కార్యదర్శులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సయ్యద్ ఇమామ్, ఎంపీఓ విజయలక్ష్మి ఉన్నారు.

தொடர்புடைய செய்தி