హైడ్రా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం డ్రామాలాడుతుంది: ఎంపీ ఈటల

85பார்த்தது
హెడ్రా విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. హైడ్రా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం డ్రామాలాడుతుందని నిప్పులు చెరిగారు. బఫర్ జొన్, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉండేవి మొత్తం ప్రభుత్వ భూములు కావని, పట్టా భూములు కూడా ఉంటాయని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూల్చివేస్తున్నవన్నీ అక్రమ నిర్మాణాలు కావని, హైడ్రా పేరుతో డబ్బులు వసూలు చేసే కార్యక్రమం జరుగుతోందని ఆరోపించారు.

தொடர்புடைய செய்தி