గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్ట చర్యలు: సీపీ

62பார்த்தது
గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్ట చర్యలు: సీపీ
గణేష్ నిమజ్జనానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం గణేశ్ నవరాత్రులను పురస్కరించుకుని పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని, గోదావరిఖనిలో నిమజ్జనం జరిగే ప్రదేశాలను, నిమజ్జన శోభయాత్ర జరిగే రూట్ ను సీపీ పరిశీలించారు. శాంతియుత వాతావరణంలో జరిగేలా ప్రతిఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సీపీ వెంట డీసీపీ చేతన, ఏసీపీలు రాఘవేంద్రరావు, కృష్ణ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி