గణనాథుని కరుణా కటాక్షాలు ప్రజలపై ఉండాలి: ఎమ్మెల్యే

59பார்த்தது
గణనాథుని కరుణా కటాక్షాలు ప్రజలపై ఉండాలి: ఎమ్మెల్యే
గణనాథుని కరుణ కటాక్షాలు పెద్దపల్లి ప్రజలపై ఉండాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. ఆదివారం పెద్దపల్లి, సుల్తానాబాద్ పట్టణంలో వినాయక చవితి సందర్బంగా వినాయక మండపాలను సందర్శించి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వినాయక మండపల కమిటీ సభ్యులు ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గణేశ్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி