గణనాథుడి ఆశీస్సులు ప్రజలపై ఉండాలి: మంత్రి

80பார்த்தது
గణనాథుడి ఆశీస్సులు ప్రజలపై ఉండాలి: మంత్రి
గణనాథుడి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు అన్నారు. శనివారం మంథని పట్టణంలోని గాంధీ చౌక్ లో గణేష్ నవరాత్రుల్లో భాగంగా నెలకొల్పిన గణనాథుడిని దర్శించుకున్నారు. మంత్రికి వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి అధ్యక్షుడు చంద్రమోహన్, కార్యదర్శి రామ్ కుమార్, ఉపాధ్యక్షుడు ఓల్లాల అశోక్, ఆర్థిక కార్యదర్శి సిరిపురం రమేష్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி