పేద ప్రజలకు కంటి చూపులు ఇవ్వడమే డీసీఎం లక్ష్యం

56பார்த்தது
పేద ప్రజలకు కంటి చూపులు ఇవ్వడమే డీసీఎం లక్ష్యం
పేద ప్రజలకు కంటి చూపును ఇవ్వడమే డీసీఎం లక్ష్యమని ప్రముఖ కమిటీ డీసీఎం వ్యవస్థాపకురాలు డాక్టర్ బహదూర్ష తెలిపారు. బుధవారం ఇల్లంతకుంట మండలం ముస్కాన్ పేట గ్రామంలో గ్రామ పంచాయతీలో డీసీఎం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ ఎం కండి దాగన వ్యవస్థాపకురాలు మాట్లాడుతూ.. పల్లెల్లో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉచిత కంటి వైద్య శిబిరాలు కంటిపరసేసి ఉచితంగా కంటి ఆపరేషన్ చేస్తున్నట్లు చెప్పారు.

தொடர்புடைய செய்தி